నిందితుల అరెస్ట్.. ప్రియాంక చెప్పిన ఆ దెయ్యపు మొహాలు ఇవే..!
ప్రియాంక రెడ్డి రేప్ - మర్డర్-దహనం కేసును ఛేదించిన పోలీసులు పోలీసుల అదుపులో నలుగురు నిందితులు మీడియా ముందుకు తీసుకొస్తారా.. ఎన్ కౌంటర్ లో లేపేస్తారా.. ? సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసును పోలీసులు 24…
అప్పుడు వరంగల్.. ఇపుడు షాద్ నగర్.. కొడుకుల్ని ఎన్ కౌంటర్ చేయాల్సిందే
అది 2008. డిసెంబర్ 13. వరంగల్ లో ఇద్దరు ఇంజినీరింగ్ అమ్మాయిలపై ముగ్గురు యువకులు యాసిడ్ దాడి చేశారు. ఈ సంఘటన ఉమ్మడి ఏపీలోనే కాదు.. దేశమంతటా సంచలనం రేపింది. నిందితులు ముగ్గురు ఎస్.శ్రీనివాసరావు, పి.హరికృష్ణ, బి.సంజయ్ లను పోలీసులు అరెస్ట్…
ఒత్తి ఇడిశిపెట్టిండు.. కార్మికులు విధులకు రావాలని సీఎం పిలుపు
ఆర్టీసీ కార్మికులు రేపు విధుల్లో చేరండి మీరు మా బిడ్డలు.. మిమ్మల్ని కాపాడుకుంటాం అవకాశం ఉన్నప్పటికీ మేం ప్రైవేటుకు ఇవ్వదల్చుకోలేదు ఆర్టీసీని అందరం కలిసి సింగరేణిలా లాభాల్లోకి తెద్దాం చనిపోయిన కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం ప్రెస్ మీట్ లో…
ఎవరు చాణక్యులు..? ఎవరు కింగ్ మేకర్లు..?
మోడీ - అమిత్ షా ద్వయాన్ని నిన్న బాగా పొగిడారు.. శివసేనకు తగిన శాస్తి అయ్యిందన్నారు... పవార్ మామూలోడు కాదన్నారు.. కానీ ఏమయ్యింది.. ఓసారి చూద్దాం. నవంబర్ 23న తెల్లారేసరికి మహారాష్ట్రలో రాజకీయ మారిపోయింది. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీగా అజిత్ పవార్…
రగులుతోంది మహా పొద.. ఫడ్నవీస్ రాజీనామా
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో పెను సంచలనం నమోదైంది. సీఎం ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. అర్ధరాత్రి ఉరుకులు, పరుగులతో నవంబర్ 23 నాడు మహారాష్ట్ర గవర్నర్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ప్రత్యేక అధికారాలతో... అత్యవసర ఆదేశాలతో.. మహారాష్ట్రలో ప్రెసిడెంట్ రూల్…
డిపోలకు వస్తే తాటతీస్తాం.. ఆర్టీసీ కార్మికులకు భారీ షాక్
కార్మికులపై ఆర్టీసీ, సర్కారు మరో బాంబ్ సమ్మె విరమిస్తున్నాం... రేపు నవంబర్ 26 మంగళవారం నుంచి విధుల్లో చేరుతాం.. అని టీఎస్ఆర్టీసీ కార్మిక జేఏసీ స్వచ్ఛందంగా ప్రకటించినా ప్రభుత్వం, యాజమాన్యం కనికరించలేదు. పైగా.. వారి వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపడుతూ.. సమ్మెను ఉక్కుపాదంతో…
ఇండియా, పాకిస్థాన్ మధ్య తేడా చెప్పే ఫొటో ఇది
ఇండియాకు, పాకిస్థాన్ కు అసలు పోలికే లేదు. రెండుదేశాలు డెబ్బై ఏళ్లకిందట కలిసి ఉండేవే కానీ.. ఏనాడూ ఏ విషయంలోనూ పాకిస్థాన్.. ఇండియాతో పోటీ పడలేదు. ఏటికేడు ఉగ్రవాదంతో ఇండియాను దెబ్బతీసేందుకు ప్రయత్నించే పాకిస్థాన్ ..ఇకనుంచైనా బుద్ధి మార్చుకుంటే మంచిది. ఇటీవలే…
1980 తారల గెట్ టుగెదర్.. చిరంజీవి పార్టీ
సినిమా స్టార్లు ఒకరిద్దరు కనిపిస్తేనే ఆ సందడి వేరు. అలాంటిది... 1980ల్లో అలరించిన స్టార్లందరూ ఒక్కచోట మెరిశారు. మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లో వీరిందరికీ తన ఇంట్లో నవంబర్ 24వ తేదీ సాయంత్రం పార్టీ ఇచ్చారు. వీళ్లంతా ఇలా సమావేశం కావడం…
నేను చూపించాకే.. నన్ను చూపిస్తున్నారు
టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఈషా రెబ్బా ఇండస్ట్రీ పోకడ ఏంటో చెప్పింది. గ్లామర్ వరల్డ్ లో ముఖ్యంగా తెలుగులో... హీరోల కన్నా.. హీరోయిన్లకు లిమిటేషన్స్ ఎక్కువ. హీరోయిన్లు అందాలారబోయకపోయినా ఇక్కడ అవకాశాలు తక్కువే. ఇదే విషయాన్ని ఆమె ఇటీవల మీడియాకు చెప్పింది.…
అనసూయ హాట్ ఫొటోస్
పాపులర్ టీవీ హోస్ట్, మూవీ యాక్ట్రెస్ అనసూయ ట్రెండ్ స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. సినిమాలు హిట్టవుతున్నాయి... షోలు కూడా రేటింగ్ లలో దూసుకుపోతుండటంతో.. అనసూయకు తిరుగులేకుండా పోతోంది. రీసెంట్ గా జీ ఛానెల్ లోనూ జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ లాంచ్ అయింది.…
హిందీ మాట్లాడమన్న రిపోర్టర్ కు తాప్సీ పంచ్
హీరోయిన్ తాప్సీ బాలీవుడ్ లో నటిగా జోరుచూపిస్తోంది. గ్లామర్ తో పాటు.. నటనకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు చేస్తూ.. తన మార్క్ చూపిస్తోంది. గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సందర్భంగా.. హిందీలో మాట్లాడమన్నందుకు బదులిస్తూ.. మరోసారి వార్తల్లోకి వచ్చింది.…
కల్వకుంట్ల కృష్ణ మిలన్ రావు… బయో డైవర్సిటీ కారు డ్రైవర్ ఇతనే
కల్వకుంట్ల కృష్ణమిలన్ రావు. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై శనివారం మధ్యాహ్నం 1.19 నిమిషాలకు గంటకు 105 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఇతడే. Empower Labs - AR Gaming సంస్థ ఫౌండర్, సీఈఓ ఇతను.…