మార్చి, ఏప్రిల్, మే నెల కిరాయి అడిగితే కేసు పెడతాం: కేసీఆర్
ఈ మూడు నెలల కిరాయిని తర్వాత నెలల్లో చెల్లించుకోవచ్చని సూచించారు KCR. ఎవరైనా ఒత్తిడి చేస్తే.. డయల్ 100కు ఫోన్ చేయాలని... ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని చెప్పారు.
ఏపీలో డేంజర్.. 40 కేసులు ఎక్కడినుంచి వచ్చాయో ట్రేస్ కావట్లేదు..!!
ఏదైనా కేసులో.. ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చి..అది ఎలా వచ్చిందో తెలియకపోతే.. పరిస్థితి ప్రమాదకరంగా మారినట్టే.
అల్లు అర్జున్ హీరోయిన్.. మతిపోగొట్టింది..!
అలవైకుంఠపురములో.. అల్లు అర్జున్ తో నటించినప్పటికీ..అందులో అంతగా ప్రాధాన్యతలేని పాత్ర కావడంతో.. నివేతాకు పెద్దగా పేరు రాలేదు.
సన్నీలియోన్… సెగలు రేపుతోంది
పోర్న్ స్టార్ అయినప్పటికీ.. బాలీవుడ్ లో మంచి ఇమేజ్ కోసం తపనపడుతున్న యాక్ట్రెస్ సన్నీలియోన్. అవకాశాలైతే ఇప్పట్లో తగ్గేలాలేవు. సన్నీకున్న క్రేజ్ అలాంటిది.. హిట్టుఫ్లాపులతో సంబంధం లేకుండా సన్నీ బాలీవుడ్ కెరీర్ కొనసాగుతోంది. ఆమెకు సంబంధించిన ఫొటోషూట్లు.. సోషల్ మీడియాలో వైరల్…
మోడీ హార్డ్ కోర్ ఫ్యాన్ ఇచ్చాడు.. స్ట్రాంగ్ వార్నింగ్!
ప్రతి వాడు టీవీ ల లో కూర్చోవడం పనికి మాలిన మాటలు మాట్లాడటం... ఒకడు ఏమో మోడీ డబ్బు లు ఇవ్వాలి .. బీడీ కార్మికులు.. చుట్ట కార్మికులు.. భవన కార్మికులు.. ఉపాధి హామీ.. పారిశ్రామిక రంగం... Software... రైతులు.. ఆక్వా...…
పాకిస్థాన్ లోనూ తబ్లిగీ ప్రకంపనలు.. పెరుగుతున్న కేసులు
పంజాబ్ ప్రావిన్స్ లోనే.. దాదాపు 11 వేల మంది తబ్లిగీలను గుర్తించి క్వారంటైన్ చేసినట్టు పాక్ పత్రిక డాన్ చెబుతోంది..
సానిటేషన్ టన్నెల్.. ఎలా పనిచేస్తుంది.. ఎంత ఖర్చవుతుంది..?
కరోనా వైరస్ నుంచి కాపాడుకునేందుకు రకరకాలైన రక్షణ పద్ధతులను ప్రపంచం అనుసరిస్తోంది. ఇండియాలో.. ఎసెన్షియల్ సర్వీసెస్ అందిస్తున్న డాక్టర్లు, పోలీసులు.. వారి రక్షణ కోసం.. మార్కెట్ లాంటి ఏరియాల్లో జనం రక్షణ కోసం సానిటేషన్ టన్నెల్స్ ఏర్పాటుచేస్తున్నారు. అసలీ సానిటేషన్ టన్నెల్…
మూగబోయిన మన హైదరాబాద్ .. వీడియో చూడండి
నెవ్వర్ బిఫోర్ ఇన్ హ్యూమన్ లైఫ్... ప్రస్తుత కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతటా కనిపిస్తున్న పరిస్థితి ఇది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రే ఈ మాటలన్నారు. ఇలాంటి పరిస్థితి మానవ జీవితంలో ఎప్పుడూ చూడలేదని. రోడ్లపై జనం లేరు.. ఆఫీసులలో మనుషులు లేరు..…
కరోనా అయినా చదువు ఆగదు…“నారాయణ” మంత్రం !
కరోనా అయినా చదువు ఆగదు...“నారాయణ” మంత్రం ! వ్యాపారం చేయడం, లాభాలను సాధించడం, కార్పోరేట్ రంగంలో ప్రతీ కంపెనీ ప్రధాన లక్ష్యం ఇదే. అయితే లాభార్జనే ద్యేయంగా పనిచేసే కొన్ని కంపెనీలు ఆ లాభాల వేటలో పడి సామాజిక బాధ్యతను విస్మరిస్తాయి.…
మీడియాలో 50 శాతం డెస్కులు ఔట్.. కొత్త జిల్లాల స్టాఫ్ రిపోర్టర్లు ఊస్టింగ్
మీడియాలో 50 శాతం డెస్కులు ఔట్. కొత్త జిల్లాల స్టాఫ్ రిపోర్టర్లు ఊస్టింగ్ ................................. స్పందించని జర్నలిస్టు సంఘాలు ............ హైదరాబాద్:- కరోనా దెబ్బకు అన్ని రంగాల మాదిరి మీడియా రంగం కూడా అతలాకుతలం అవుతోంది. అయితే తొలిదెబ్బ జర్నలిస్టులపైనే పడుతోంది.…
కరోనా బాధితుడిని గుర్తిస్తుంది… ఆరోగ్య సేతు యాప్
(Source:Social Media) *కేంద్రం తీసుకువచ్చిన ఈ యాప్ కరోనా బాధితుడు మీ సమీపానికి వస్తే చెప్పేస్తుంది!* *కరోనాపై అధికారిక యాప్ తీసుకువచ్చిన కేంద్రం* *'ఆరోగ్య సేతు' యాప్ కు రూపకల్పన చేసిన ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ* *ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫామ్…
కరోనా ఎఫెక్ట్ : చదువు ఆన్ లైన్ లోనే చెప్పేస్తున్న “నారాయణ”
కరోనా ఎఫెక్ట్ : చదువు ఆన్ లైన్ లోనే చెప్పేస్తున్న "నారాయణ" వ్యాపారం చేయడం, లాభాలను సాధించడం, కార్పోరేట్ రంగంలో ప్రతీ కంపెనీ ప్రధాన లక్ష్యం ఇదే. అయితే లాభార్జనే ద్యేయంగా పనిచేసే కొన్ని కంపెనీలు ఆ లాభాల వేటలో పడి…