మోడీ హార్డ్ కోర్ ఫ్యాన్ ఇచ్చాడు.. స్ట్రాంగ్ వార్నింగ్!

NarendraModi Strong Counter LockDown KekaNews
Spread the love

ప్రతి వాడు టీవీ ల లో కూర్చోవడం పనికి మాలిన మాటలు మాట్లాడటం…
ఒకడు ఏమో మోడీ డబ్బు లు ఇవ్వాలి ..
బీడీ కార్మికులు..
చుట్ట కార్మికులు..
భవన కార్మికులు..
ఉపాధి హామీ..
పారిశ్రామిక రంగం…
Software…
రైతులు..
ఆక్వా…
వలస కార్మికులు..
కేంద్ర ఉద్యోగులు..
రాష్ట్ర ఉద్యోగులు..
చిన్న తరహా పరిశ్రమలు..
మీడియా రంగం..
కేబుల్…

అందరినీ మోడీ ఆదుకోవాలి అంటూ మీడియా లో సోది పెడుతున్నారు..
ఒకడు ఏమో అమెరికా ,మలేసియా బ్రిటన్ మనిషికి ఇంత ఇచ్చింది అంత ఇచ్చింది మోడీ ఎందుకు ఇవ్వరు అంటూ పనికి మాలిన వాగుడు వాగుతునారు..
అమెరికా లో టాక్స్ కట్టే వారు ఎంత మంది బ్రిటన్ లో టాక్స్ కట్టే వారు ఎంత మంది అమెరికా లో బ్రిటన్ లో రిజర్వేషన్స్ లు ప్రతి రాష్ట్రం లో
పప్పు బెల్ల ల పంచి పెట్టే పథకాలు లేవు ..
ఓట్ల కోసం సీట్ల కోసం ఇష్టం వచ్చినట్టు ఆర్థిక వ్యవస్థ నీ నాశనం ఆ దేశాలు చేసాయా..
ప్రతి వారు మా రాష్ట్రం గొప్ప రాష్ట్రం మోడీ ఏమి చేశాడు మేము గొప్ప గా చేసాము అనే రాష్ట్రా లు ఇవాళ ఒక నెల రోజులు లాక్ డౌన్ చేస్తే ఎందుకు కనీసం ఉద్యోగులకి కూడా జీతాలు ఇవ్వలేక పోతున్నాయి..ఉన్న డబ్బు లు అన్ని ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్టు అవసరం ఉన్న లేకున్నా పథకాలు పెట్టారు ఇవాళ ఖజన లో డబ్బు లు మొత్తం అయిపోయాయి..ఇప్పుడు మళ్లీ మోడీ ఇవ్వాలి తరువాత
మళ్లీ ఆర్థిక గా దేశం నీ నాశనం చేశాడు అంటూ ప్రాంతీయ పార్టీ లు నిందలు వేస్తూ ఎన్నికల లో కాలం గడపాలి..
ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా పప్పు బెల్లం లాగా కాజేస్తారు తరువాత మళ్ళీ ఎదురుచూపులు అంతే కానీ ఏమి ఉండదు..
మోడీ గారు 170000 కోట్ల ప్యాకేజీ ఇచ్చారు

జనదన్ ఖాతా లో ప్రతి నెల 500 రూపాయలు వేస్తున్నారు..

బ్యాంక్ EMI lu వాయిదా వేశారు..

5లక్షల ల లోపు టాక్స్ రిటర్న్స్ వెంటనే వెయ్యాలి అని చెప్పారు..

వలస కార్మికుల కోసం 1200 ల కోట్లు ఇచ్చారు..

ఇంక ఇవ్వాలి మాకు కావాలి అంతే ఎన్ని ఇచ్చిన ఇలాగే అయిపోతాయి..

ఇష్టం వచ్చినట్టు గా ఇస్తే దేశం ఎప్పటికీ కొలుకొదు..

దేశం లో అన్ని రంగాలని ఆదుకోవడం అనే సబ్జెక్టు ఈ సమయం లో కరెక్ట్ కాదు..

ఇప్పుడు ఉన్నవి సమస్య లు కరోనా కేసు లు తగ్గించుకోవడం
పూర్తి గా 0 కి వచ్చే లా చూసుకోవడం ..
వలస కార్మికులకు ప్రతి రాష్ట్రం సౌకర్యాలు ఇవ్వడం..వారికి బోజన వసతి సౌకర్యాలు సక్రమం గా ఉండే లా చూసుకోవడం ముఖ్యం అలాగే నిత్య అవసరాలు అందుబాటు లో ఉండే లా చూడటం ముఖ్యం ప్రస్తుత తరుణంలో ముఖ్యం అంతే కానీ ఇప్పుడు వారిని ఆదుకోవాలి వారికి డబ్బు ఇవ్వాలి అని టీవీ ల లో కూర్చొని మాట్లాడటం చాలా ఈజీ..ప్రాక్టికల్ గా మన దేశం లో సాధ్యం కాదు అయినా కేంద్రం తన పరిధి లో తన ప్రయత్నం తాను చేస్తుంది..

ఇక్కడ ఇంకో విషయం ఎంటి అంటే దేశం లో కరోనా టెస్ట్ లు బాగా జరగడం లేదు అంటూ దేశం మొత్తం టెస్ట్ లు చెయ్యాలి అంటూ మాట్లాడుతున్నారు .. ఏ దేశం లో కూడా దేశం మొత్తం టెస్ట్ లు చెయ్యలేదు అది సాధ్యం కాదు..మన దేశం లో 130 కోట్ల మందికి కరోనా టెస్ట్ లు చెయ్యాలి అంటె దాదాపు 6లక్షల కోట్లు ఖర్చు అవుతాయి..ప్రస్తుతం ఉన్న తరుణం లో అనుమానం ఉన్న వారిని వారి కుటుంబ సభ్యుల్ని వారి తో కాంటాక్ట్ లో ఉన్న వారిని టెస్ట్ చెయ్యటం తప్పా ఉన్న మార్గం లేదు ఏ దేశం కూడా దేశ ప్రజలకి మొత్తం టెస్ట్ లు ఎక్కడ చెయ్యలేదు..
ఊహాగానాలు కల్పిత లెక్క లు .అంచనాలు నోటికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడటం చాలా సులువు..
టీవీ డిబేట్ ల లో మాట్లాడే వారు నిజం గా అంత మేధావులు అయితే వారు అంత ఎందుకు అక్కడ కూర్చుంటారు ఎక్కడో ఎదో పెద్ద రంగం లో ఉండే వారు కదా..ఇది ముఖ్యం గా కమ్యునిస్ట్ దేశ ద్రోహుల కోసం ముఖ్యం గా టీవీ ల లో కూర్చొని సొల్లు చెప్పే వారికి….🙏🙏🙏

(Source: WhatsApp)

(Visited 119 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *