కోద్దామా.. కోసుడే సురువు చేస్తే.. మేం నలుపుతే నశంలకు రారు. మా కేడరే 60లక్షలు.. మాకు పడ్డ ఓట్లు 52 పర్సెంట్. నీకు పడ్డ పర్సెంట్ ఎంత.. నీ బతుకెంత.. నీ కతెంత.
శ్రీలంకలో వార్ జరుగుతున్నప్పుడు అది తట్టుకోలేక ఇండియాకు కొందరు శరణార్థులుగా వచ్చారు. పరిస్థితి చక్కబడ్డాక తిరిగి శ్రీలంక వెళ్లిపోయారు. వచ్చేవాళ్లే లేరు.
మయన్మార్ లోని రోహింగ్యాలను ముస్లిం కంట్రీ అయిన బంగ్లాదేశ్ తమదేశంలోకి పర్మిట్ చేసి.. ఇపుడు మళ్లీ పశ్చాత్తాప పడుతోంది. వెనక్కి పంపేందుకు ప్రయత్నం చేస్తోంది.