Rosaiah – CM KCR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (88) మరణం పట్ల సీఎం కేసీఆర్(CM KCR) సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని రోశయ్య నివాసానికి చేరుకుని … Rosaiah : ఆదివారం రోశయ్య అంత్యక్రియలుRead more
CM KCR
ఢిల్లీలో గులాబీ పార్టీ రికార్డ్
CM KCR Delhi : 2021 సెప్టెంబర్ 2.. టీఆర్ఎస్ పార్టీ హిస్టరీలో నిలిచిపోనుంది. ఆరోజు… ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీకి బిల్డింగ్ నిర్మాణానికి తొలి అడుగు పడనుంది. దక్షిణాది పార్టీలతో పోల్చితే.. ఢిల్లీలో రీజనల్ … ఢిల్లీలో గులాబీ పార్టీ రికార్డ్Read more
హైదరాబాద్ లో మళ్లీ లాక్ డౌన్! ఎన్నిరోజులంటే..?
జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ … హైదరాబాద్ లో మళ్లీ లాక్ డౌన్! ఎన్నిరోజులంటే..?Read more
కల్నల్ కుటుంబానికి సాయం సరే.. మరి లేటుగా ఎందుకు స్పందించినట్టు..?
కేసీఆర్ ముందే ఎందుకు ప్రకటించలేదు.. కల్నల్ సంతోష్ అంత్యక్రియలు జరగకముందో.. జరిగిన తర్వాతో.. లేదా ఆయన ప్రాణత్యాగం చేసిన రోజే ప్రకటించొచ్చు కదా.. ఇంతలేట్ గా ఎందుకు ప్రకటించారు.. ప్రధాని మోడీ మీటింగ్ లో … కల్నల్ కుటుంబానికి సాయం సరే.. మరి లేటుగా ఎందుకు స్పందించినట్టు..?Read more
కనిపించొద్దంటే మళ్ళీ ఎందుకొచ్చావ్.. కవితపై కేసీఆర్ ఫైర్.. :జ్ఞాపకం
జర్నలిస్ట్ డైరీ పేరుతో సీనియర్ జర్నలిస్ట్ వెల్జాల చంద్రశేఖర్ గారు రాసిన అనుభవం నాకు బాగా నచ్చింది… ఈ మేటర్ చదివిన తరువాత “గుర్తుకొస్తున్నాయి..” పేరుతో జర్నలిస్టుల అనుభవాలు రాస్తే బాగుంది… – యాటకర్ల … కనిపించొద్దంటే మళ్ళీ ఎందుకొచ్చావ్.. కవితపై కేసీఆర్ ఫైర్.. :జ్ఞాపకంRead more
ప్రభుత్వం సూచించిన పంటలే వేయాలి: సీఎం కేసీఆర్
రైతులకు లాభం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు సాగు చేయాలని … ప్రభుత్వం సూచించిన పంటలే వేయాలి: సీఎం కేసీఆర్Read more
అన్ని జోన్లలో వైన్స్ ఓపెన్.. రోజుకు 8 గంటలు.. కేసీఆర్ స్పీచ్ హైలైట్స్
తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాపులు ఓపెన్ కాబోతున్నాయి. లాక్ డౌన్ ను మే 29 వరకు పొడిగించిన కేసీఆర్.. కేంద్రం సడలింపులు అన్నీ అమలుచేస్తామన్నారు. మే 6 నుంచి తెలంగాణలోని అన్ని జోన్లలో వైన్ … అన్ని జోన్లలో వైన్స్ ఓపెన్.. రోజుకు 8 గంటలు.. కేసీఆర్ స్పీచ్ హైలైట్స్Read more
‘అక్షర వ్యసన పరుల’ను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా..?
కరోనా కాలంలో పాత్రికేయులూ.. పాలకులూ… కరోనా దెబ్బకు పత్రికలు బక్క చిక్కి పోయాయి. సమస్త రంగాలు మూతపడటంతో అనివార్యంగా పత్రికలూ ఆర్థికంగా కుదేలై పోయాయి. అయితే లాక్డౌన్ వేళ అత్యవసర సర్వీసుల వలెనే, సమాజానికి … ‘అక్షర వ్యసన పరుల’ను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా..?Read more