Keka News
Telugu News, Viral News, Interesting News
ఆర్టికల్ 14 అనేది.. ఇండియాలో చట్టం కళ్ల ముందు అందరూ సమానమే అని చెబుతోంది. అందరినీ సమంగా ట్రీట్ చేయాలని చెబుతోంది. కాకపోతే… వీలుకాని చోట….
మయన్మార్ లోని రోహింగ్యాలను ముస్లిం కంట్రీ అయిన బంగ్లాదేశ్ తమదేశంలోకి పర్మిట్ చేసి.. ఇపుడు మళ్లీ పశ్చాత్తాప పడుతోంది. వెనక్కి పంపేందుకు ప్రయత్నం చేస్తోంది.
ముస్లింలకు వారి వారి ఇస్లాం దేశాల్లో మైనారిటీ కారణాలతో.. మతం కారణంతో.. హింస, చంపడం లాంటి సంఘటనలు జరగడంలేదు. కాబట్టి వాళ్లకు ఆ దేశాల్లో థ్రెట్ లేదు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ ముస్లిం దేశాలనుంచి వేధింపుల కారణంగా ఇండియాకు వచ్చిన మైనారిటీలకే పౌరసత్వం అందివ్వబడుతుంది..