రేవంత్ రెడ్డికి.. సీఎం కేసీఆర్ కు మధ్య ఫైట్ ఇవాళ్టిది కాదు. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో.. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుపాలయ్యారు. అప్పటినుంచి కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య రాజకీయ శతృత్వం పెరిగిపోతూ వస్తోంది.
కోద్దామా.. కోసుడే సురువు చేస్తే.. మేం నలుపుతే నశంలకు రారు. మా కేడరే 60లక్షలు.. మాకు పడ్డ ఓట్లు 52 పర్సెంట్. నీకు పడ్డ పర్సెంట్ ఎంత.. నీ బతుకెంత.. నీ కతెంత.