హీరోయిన్లు ఫేమ్ పెరిగేకొద్దీ.. స్కిన్ షో తగ్గిస్తుంటారు. మొదట్లో ఉండే ఆరాటం వేరు. గ్లామర్ ఫీల్డ్ ను తనవైపుకు తిప్పుకోవాలి.. ఇండస్ట్రీని ఎట్రాక్ట్ చేయాలి.. అభిమానుల నిద్రలోకి వెళ్లిపోవాలి..అనే ఆరాటంలో.. ఎంత చూపిస్తే అంత ఫేమ్ అన్న ఫార్ములా ఫాలో అవుతుంటారు చాలామంది హీరోయిన్లు. బాలీవుడ్ నుంచి దిగుమతి అయినవారైతే చెప్పనక్కర్లేదు. స్కిన్ షోకు పట్టపగ్గాలుండవు. కానీ.. ఫేమ్ లోకి వచ్చాక… అగ్రహీరోయిన్ గా మారాక.. ఈ అడ్డదిడ్డమైన స్కిన్ షోకు కొంత పగ్గాలేస్తుంటారు. ఐతే.. రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అలా లేదు.
రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీన్స్ కాస్ట్యూమ్స్ లో.. కూర్చుని… టాప్ బటన్స్ విప్పేసి..తన పై ఎద అందాలను అభిమానులకు ఎరవేస్తోంది. చూస్కున్నోళ్లకు చూసుకున్నంత..అన్నట్టుగా ఉన్న ఆ ఫొటోలు.. ఫ్యాన్స్ కు కిర్రెక్కిస్తున్నాయి. ఒక్క ఫొటో.. 3రోజులుగా సోషల్ మీడియాలో కరోనా కంటే వేగంగా వైరల్ అవుతోంది.
నిజానికి ఈ ఫొటో ఇప్పటిది కాదు. పాతదే. ఐతే.. ఆర్ఆర్ఆర్ మూవీలో ఐటమ్ భామగా కనిపించబోతున్న రకుల్ ప్రీత్ సింగ్.. మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్ అయిపోయింది. ఇప్పటికీ.. సినిమాలో తన అందచందాలను ఏమాత్రం తగ్గకుండా.. మొదట్లో ఉన్న టెంపో మెయిన్ టెయిన్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్… త్వరలోనే రాజమౌళి మూవీలో తొలిసారి కనిపించబోతోంది. రకుల్ లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.