జగన్ చెప్పిన మాటలను .. టీడీపీ నేతలు ట్రోల్ చేస్తున్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ జగన్ వీడియోను ట్వీట్ చేశారు. కరోనా కంటే తాను ప్రమాదకరం అని గన్నేరుపప్పు
టోల్ గేట్ దగ్గర టోల్ కట్టడం కోసం బైక్ దిగిన డాక్టర్.. అని జగన్ చెప్పిన మాట పొరపాటును వీడియోగా ప్లే చేశాడు. ఇంతకీ.. మాట పొరపాటు ఒక్కటేనా లోకేశ్ కు పప్పు అని పేరుతెచ్చింది. ఈ విషయం వైసీపీ, టీడీపీ వాళ్లకే ఎక్కువ తెలుసు.