Keka News
Telugu News, Viral News, Interesting News
నవ్యస్వామి కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన యాక్ట్రెస్. కన్నడ పరిశ్రమతో పాటే తెలుగులోనూ సీరియల్స్ చేస్తూ.. బాగా సంపాదిస్తోంది.
టీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే హైదరాబాద్ లోని పలు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవరన్ , గణేశ్ గుప్తా వీరిలో ఉన్నారు. ఇపుడు ఈ లిస్టులో… మహ్మద్ మెహమూద్ అలీ కూడా చేరిపోయారు.