Keka News
Telugu News, Viral News, Interesting News
మారుతి రావు రాసిన అమృత ప్రణయ గాథ అనేది తన కథకు పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్ అవుతుందని వర్మ చెప్పారు. తీవ్రమైన భావోద్వేగాలతోనే మర్డర్ ఉంటుందని చెప్పారు.
ఈ కథలో బాధితురాలిగానే అమృ త ఉంటుందని.. ఓ తండ్రి సెంట్రిక్ గానే కథ నడుస్తుందని నచ్చజెప్పేందుకు ట్రై చేస్తున్నట్టు సమాచారం.