CM KCR Delhi : 2021 సెప్టెంబర్ 2.. టీఆర్ఎస్ పార్టీ హిస్టరీలో నిలిచిపోనుంది.
ఆరోజు… ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీకి బిల్డింగ్ నిర్మాణానికి తొలి అడుగు పడనుంది.
దక్షిణాది పార్టీలతో పోల్చితే.. ఢిల్లీలో రీజనల్ పార్టీకి భవనం కట్టుకునేందుకు పర్మిషన్లు దొరికిన మొట్టమొదటి పార్టీనే మన టీఆర్ఎస్సే. ఆ రకంగా… కేసీఆర్ పార్టీ.. హిస్టరీలో నిలిచిపోయే ఘనత సాధించబోతోంది.
ఇప్పటికే.. సీఎం కేసీఆర్ ఢిల్లీకి చేరిపోయారు. కేటీఆర్.. ఇతర మంత్రులు.. ఢిల్లీలోని ఆనంద్ విహార్ లో పార్టీ ఆఫీస్ నిర్మాణ స్థలం చదును చేసే పనులు పరిశీలించారు. రేపు కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు.
(Visited 33 times, 1 visits today)