Keka News
Telugu News, Viral News, Interesting News
టీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే హైదరాబాద్ లోని పలు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవరన్ , గణేశ్ గుప్తా వీరిలో ఉన్నారు. ఇపుడు ఈ లిస్టులో… మహ్మద్ మెహమూద్ అలీ కూడా చేరిపోయారు.