Category: పొలి కేక

కొమ్ములు విరిగిన నేతల కొత్త షో.. పసలేని విమర్శలతో ప్రజల్లో చులకన

గెలిస్తే.. సంపాదించుకుంటాం.. ఓడిపోతే కనిపించకుండా పోతాం.. ఇదీ టీడీపీ ఎమ్మెల్యేల తీరు.. ముఖ్యంగా పెదకూరపాడులో 2019 ఎన్నికల్లో ప్రజల చేతిలో చావుదెబ్బ తిన్న కొమ్మాలపాటి శ్రీధర్.. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ఈ మూడేళ్లలో నియోజకవర్గం ప్రజలు అభివృద్ధి అంటే ఏమిటో…

Rosaiah : ఆదివారం రోశయ్య అంత్యక్రియలు

Rosaiah – CM KCR :  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (88) మరణం పట్ల సీఎం కేసీఆర్(CM KCR) సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని రోశయ్య నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చం…

నాగబాబుకు ఇంత బలుపా..! ప్రకాశ్ రాజ్ కాలి గోటికి కూడా కోట సరిపోడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు

గణేశ్ సినిమాలో కోట చేసిన యాక్టింగ్ కు.. వంద సినిమాలు తీసినా ప్రకాశ్ రాజ్ సరిపోరని కోట వీరాభిమానులు అంటున్నారు.

ఢిల్లీలో గులాబీ పార్టీ రికార్డ్

CM KCR Delhi : 2021 సెప్టెంబర్ 2.. టీఆర్ఎస్ పార్టీ హిస్టరీలో నిలిచిపోనుంది. ఆరోజు… ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీకి బిల్డింగ్ నిర్మాణానికి తొలి అడుగు పడనుంది. దక్షిణాది పార్టీలతో పోల్చితే.. ఢిల్లీలో రీజనల్ పార్టీకి భవనం కట్టుకునేందుకు పర్మిషన్లు దొరికిన…

హాస్పిటల్ లో ఈటల.. కాళ్లాభిషేకం ఇష్యూ చల్లారినట్టేనా..?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా వ్యవహారంతో హుజురాబాద్ బైపోల్ రాజకీయం రోజురోజుకూ మలుపులు తిరుగుతోంది. దళితబంధుపై ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది.  దళిత బంధు వచ్చింది ఈటల రాజేందర్ వల్లేనంటూ… కొందరు దళితులు…

హ్యాట్సాఫ్ మల్లన్న.. నువ్వు తోపు

✍️ హాట్సాఫ్ రా మల్లన్న👏 నీకు రాజకీయ నేపథ్యం లేదు తాతల తండ్రుల వారసత్వం లేదు పార్టీ లేదు ప్రజలు నీ వెంట ఉన్నారు అన్న నమ్మకం లేదు లక్షల్లో కార్యకర్తలు లేరు వేలల్లో ప్రజా ప్రతినిధులు లేరు నీవెంట ఎమ్మెల్యేలు…

నిప్పులా జ్వలించిన నినాదం.. నేతాజీ

(Source:KrantiDevMitra) ‘ స్వాతంత్ర్యం అంటే అడిగి తీసుకునే బిక్ష కాదు.. పోరాడి సాధించుకోనే హక్కు..’ ” మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వేచ్ఛనిస్తాను..” భారత స్వాతంత్ర్య పోరాట కాలంలో మంత్రంలా వినిపించిన సమర నినాదం ఇది.. ‘ఛలో ఢిల్లీ…

అయోధ్య రామ మందిర ఉద్యమం, చరిత్ర తెలుసుకోండి

“అయోధ్య” ఆలయం సుధ్రుడం వందల సంవత్సరాల రామజన్మభూమి రణం అజరామరం. తరతరాల పోరాట ఫలమే నేడు అయోధ్యలో రామయ్యకు భవ్యమైన మందిర నిర్మాణం. 1526 సంవత్సరం నుంచి మొదలుకొని 2019 నవంబర్ 9న భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చెప్పే…