APలో 2019 నుంచి హిందూ దేవాలయాలపై జరిగిన దాడులివే

Spread the love

ప్రభుత్వాల పాలకుల అలసత్వమో లేక సహకారమో లేకుండానే వరుసబట్టి ఇలా ఏకపక్షంగా హిందువుల గుడులు దేవస్థానాలపై జరగవు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుండి హిందూ దేవాలయల పై దాడుల వివరాలు…

1. గుంటూరు దుర్గ గుడి ద్వoసం – 14 Nov 2019

2. పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహులు ద్వాంసం – 21 Jan2020

3.రోంప్పిచెర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ద్వాంసం – 11 Feb 2020

4.ఉండ్రాజవర మండలం సూర్యవుపాలం అమ్మవారి గుడి ముఖ ద్వారం
దుండగులు ద్వాంసం చేశారు – 13 Feb 2020

5.నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వరా ఆలయ రధం దగ్ధం
– 14 Feb 2020

6.అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రధ దగ్ధం – 6 Set 2020

7.విజయవాడ దుర్గ గుడి రధ వెండి సింహాలు చోరీ – 13 Sept 2020

8.కృష్ణ జిల్లా నిడమానూరులో సాయి బాబా విగ్రహాలు ద్వాంసం – 15 Sept 2020

9.ఏలేశ్వరం శ్రీ సీతారామాంజనేయ వ్యాయమ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ద్వాంసం – 16 Sept2020

10.గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన
ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ద్వంసం – 16 sept 2020

11.కృష్ణ జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గయంలో కాశి విశ్వేశ్వర ఆలయంలో తలుపులు., నంది విగ్రహం ద్వాంసం — 17 sept 2020

12.విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చిలకల మామిడి విధి శివారులో
శివాలయంలో శివుడు విగ్రహాలు ద్వoసం – 19 sept 2020

13.పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నరసాపురం వెళ్లే రోడ్ మార్గంలో వున్నా
అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు , విగ్రహం ద్వoసం – 20 sept 2020

14.కర్నూల్ జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో వున్నా
ఆంజనేయ స్వామి విగ్రహం ద్వoసం – 23 Sept 2020

15.నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరు నందు ఆంజనేయస్వామి విగ్రహం ద్వoసం – 25 sept 2020

16.కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం వుగురు కి 2km దూరంలో వున్నా
సుగని జలాషేయం దెగ్యరా వున్నా శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవలయంలో
నరసింహ స్వామి శేషపడగలు ద్వoసం – 5 0ct 2020

17.కర్నూల్ జిల్లా ఆదోనిలో ఓవర్ బ్రిడ్జి కింద వున్నా ఆలయంలో ఆంజనేయ
స్వామి విగ్రహం ద్వాంసం – 6 0ct 2020

18.గుంటూరు జిల్లా నరసారావు పేట శంకర మఠం సమీపంలో వున్నా సరస్వతి
దేవి విగ్రహం ద్వoసం – 6 0ct 2020

19.తర్లపాడు గ్రామం శ్రీ వీరభద్ర స్వామి దేవస్థాన గోపురం ద్వాంసం – 17 0ct2020

20.యానాం బైపాస్,లచ్చిపాలెం గ్రామం, తూ.గో జిల్లా లో ఆంజనేయ స్వామి
వారి విగ్రహం ద్వంసం..

21.విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండపై విగ్రహాల ధ్వంసం….

400 ఏళ్ల చరిత్ర గల ప్రముఖ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం అయిన రామతీర్థం కొండపై గల దేవాలయం లోకి కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా ఆలయంలోకి ప్రవేశించి విగ్రహాలను ధ్వంసం చేసియున్నారు.

ఈ దాడిలో శ్రీ రాముల వారి యొక్క శిరస్సును ఖండించి ఉన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి దాడి చేసిన దోషులను తగు శిక్షపడేలా చూసి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.

(Visited 114 times, 1 visits today)
Author: kekanews